వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలంలోని వెలికిచర్ల గ్రామానికి చెందిన బోయిని రాములు కూతురు వివాహానికి హై కోర్టు న్యాయవాది, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మందడి సరోజ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నిండు నూరేళ్ళు పిల్ల పాపాలతో సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

