వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు లాలుపురం గ్రామంలో తన వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో వరుడు సాయి కుమార్ సుమారు 20 లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడు.
పెళ్లి తంతు ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి హెలికాప్టర్లో ఆకాశంలో నూతన వధూవరులు చక్కరలు కొట్టారు. వధూవరులు, వారి కుటుంబ సభ్యుల హెలికాప్టర్ విహారాన్ని ఆసక్తిగా గ్రామ ప్రజలు తిలకించారు.
Comments
Loading comments...

