Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విత్తనాల నమోదు నేటితో ముగింపు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:10 AM మంచిర్యాలGeneral
విత్తనాల నమోదు నేటితో ముగింపు - Udayam
రైతులు ఆన్‌లైన్‌లో విత్తనాల వివరాల నమోదుకు గురువారం చివరి తేదీ అని వ్యవసాయ అధికారి వీరన్న తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు వివరాలను విత్తన వ్యాపారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. విత్తనాల వివరాలు నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం అందించే రూ.500 బోనస్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...