వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం ఎల్విన్ పేట జంక్షన్ వద్ద స్తానిక SI శివప్రసాద్ శుక్రవారం రాత్రి విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
వాహన చోదకులకు బ్రీత్ అనలైజర్తో శ్వాస నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మద్యం సేవించి పట్టుబడిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు
ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

