వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు జీవారాజు సోమవారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా జీవరాజు అనారోగ్యంతో బాధపడుతుండే వారిని కుటుంబ సభ్యులు తెలిపారు. జీవరాజ్ భౌతికాయానికి పలు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, పూర్వ విద్యార్థులు పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Comments
Loading comments...

