వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కైలాం గ్రామానికి చెందిన గండి కామునాయుడు (40) విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
కామునాయుడు ఉపాధి కోసం కుటుంబంతో పీఎంపాలెంకు వెళ్లాడు. తులసీనగర్ లేఅవుట్లో ఉంటున్నాడు. మద్యానికి బానిసై ఉరివేసుకున్నట్లు స్థానికులు చెబుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Loading comments...

