Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో సెప్టెంబర్ 22న సహజ వ్యవసాయ రైతు సధస్సు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 5:25 PM విశాఖపట్నంGeneral
విశాఖలో సెప్టెంబర్ 22న సహజ వ్యవసాయ రైతు సధస్సు - Udayam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ సెప్టెంబర్ 22 న గాదెరాజు ప్యాలెస్ , బీచ్ రోడ్డులో జరుగుతున్న సహజ వ్యవసాయ రైతు సదస్సు నిర్వహణ పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీయన్ మాధవ్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...