వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో అనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందిన 17 మంది లబ్ధిదారులకు రూ.8.30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ గణబాబు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని గణబాబు పేర్కొన్నారు.
Comments
Loading comments...

