వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న జలహారతి కార్యక్రమం సందర్భంగా, విశాఖపట్నం జిల్లా నుండి సుమారు 250 బస్సులను పాయకరావుపేటకు తరలించడం జరుగుతుంది.
ఈ కారణంగా విశాఖపట్నం నగరంలో సాధారణంగా అందుబాటులో ఉండే బస్సుల సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉందని
ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.
Comments
Loading comments...

