వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర’ కార్యక్రమంలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్లో పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి సీఎం చంద్రబాబు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.
అక్కడ చిరు వ్యాపారులను పలకరించి, కష్టాల్లో ఉన్న ఓ మహిళకు పింఛను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

