వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వాలో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
మృతుల కుటుంబాలకు PMNRF నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

