Back to feed



విశాఖ రైల్వే జోన్ ప్రారంభం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Vikas Sharma Jun 01, 2026 9:41 AM విశాఖపట్నం 3 viewsabout 2 hours ago

దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిపాలన విశాఖపట్నం నుండి అధికారికంగా ప్రారంభం కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఒడిస్సా సరిహద్దు ఏ.ఎస్ పేట వద్ద ఆయన రైల్వేజోన్ స్వాగత బోర్డ్ను ఆవిష్కరించి, మొక్కలు నాటారు.
రైల్వే జోన్ సాధన కోసం గత 12 ఏళ్లుగా పార్లమెంట్లో ఎంతో పోరాటం చేశానని ఆయన గుర్తుచేశారు. ఈ కొత్త జోన్ ఏర్పాటుతో మన ప్రాంతీయ రైల్వే సమస్యలను ఇకపై మనమే స్వయంగా పరిష్కరించుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభంపై రామ్మోహన్ నాయుడు హర్షం
10 minutes agoఆంధ్రప్రదేశ్
'తల్లికి వందనం' పథకం లబ్ధిదారుల జాబితా: మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి
16 minutes ago
ఆంధ్రప్రదేశ్
అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు
20 minutes ago
ఆంధ్రప్రదేశ్