వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా సిరికొండ మండలంలోని చీమన్ పల్లి గ్రామంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని వద్ద అన్నసత్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో భగవంతునికి పూజిస్తూ భజన పాటలు ఆలపించారు.
Comments
Loading comments...

