Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారికి ఎస్పీ సూచనలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 09, 2026 8:43 PM నాగర్ కర్నూల్General
వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారికి ఎస్పీ సూచనలు - Udayam
వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారికి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సూచనలు చేశారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు ఆన్ లైన్ https://police portal.ts police.gov.in లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. వినాయక మండపాల వద్ద డీజే లు ఏర్పాటు చేసుకోవద్దని, విద్యుత్ కనెక్షన్ కొరకు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...