వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని కొల్లిపర ఎస్సై ఎన్.సి. ప్రసాద్ స్పష్టం చేశారు.
నిర్వాహకులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా పోలీస్ శాఖ ‘సింగిల్ విండో ఈ-పోర్టల్’ అందుబాటులోకి తెచ్చిందని, ఈ ఆన్లైన్ విధానం ద్వారా అనుమతులు పొంది పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

