వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ మండల పరిధిలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పత్తికొండ పోలీసుల ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ, ముస్లిం సోదరులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
14-09-2026న వినాయక చవితి, 16-09-2026న HNSS కాలువ వద్ద నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. డీజేలు నిర్వహించరాదని, పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

