వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలోని ఎంవిపి కాలని రైతుబజార్ ఆదివారం వినియోగ దారులతో కిటకిట లాడింది. ముఖ్యంగా పండ్లు, పువ్వులు, పత్రి కొనుగోలు కోసం వినియోగదారులు బారులు దీరారు.
రైతు బజార్ ఎస్టేట్ అధికారి కె.వరహాలు, సహాయకుడు కనకరాజు అన్ని షాపుల వద్దకు వెళ్లి ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా పర్యవేక్షించారు.
Comments
Loading comments...

