వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో టీ20లో మెరుపు అర్ధ శతకంతో చెలరేగిన భారత ఓపెనర్ సంజూ శాంసన్, తనపై వస్తున్న విమర్శలు, పోటీ తత్వంపై స్పందించారు.
జట్టు విజయమే తమ మొదటి ప్రాధాన్యమని, ట్రోల్స్ను పట్టించుకోకుండా పూర్తిగా ఆటపైనే దృష్టి సారిస్తూ పరిణతి సాధించానని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

