Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం మండలంలో రీ-సర్వేపై ఆగస్టు 4 నుంచి గ్రామసభలు

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Aug 03, 2026 6:54 PM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
కాటారం మండలంలో రీ-సర్వేపై ఆగస్టు 4 నుంచి గ్రామసభలు - Udayam Digital
కాటారం మండలంలోని ఎనిమిది గ్రామాల్లో రీ-సర్వే కార్యక్రమంపై ఆగస్టు 4 నుంచి 6 వరకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. భూ యజమానులు, రైతులు, గ్రామ ప్రజలకు ప్రక్రియపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ, భూ సర్వే శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని రీ-సర్వే వివరాలను ప్రజలకు తెలియజేయనున్నారు. గ్రామస్తులు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...