Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలీన పంచాయతీల కేసు వాయిదా

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 6:43 PM శ్రీకాకుళంGeneral
విలీన పంచాయతీల కేసు వాయిదా - Udayam
శ్రీకాకుళంలో ఏడు పంచాయతీలను విలీనం చేసి శ్రీకాకుళం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మంగళవారం మరోసారి వాయిదా పడింది. 2020లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. రెండున్నరేళ్లుగా విచారణకు రాని ఈ కేసు ఎన్నికల నేపథ్యంలో కీలకంగా మారింది. తదుపరి విచారణ మూడు వారాల్లో ఉండొచ్చని అంచనా.

Comments

G
Loading comments...