వార్తలకు తిరిగి వెళ్లండి
విక్రమ్-1 ప్రయోగంలో రైతుబిడ్డ

హైదరాబాద్కు చెందిన 'స్కైరూట్ ఏరోస్పేస్' ప్రయోగించిన 'విక్రమ్-1' రాకెట్ విజయంలో ఖమ్మం జిల్లా రైతు బిడ్డ మోర్తాల నరేందర్రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన రాకెట్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ బృందానికి లీడర్గా వ్యవహరించారు.
సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, మేనమామ స్ఫూర్తితో అంతరిక్ష రంగంలో రాణించారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకుని ఈ ఉన్నత స్థానానికి చేరుకోవడం ద్వారా యువతకు ఆదర్శంగా నిలిచారు.
Comments
Loading comments...