Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లోని వినాయక విగ్రహాలను సందర్శించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

Follow Udayam on Google
వికారాబాద్‌లోని వినాయక విగ్రహాలను సందర్శించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా - Udayam
వికారాబాద్ పట్టణంలోని వేంకటేశ్వర కాలనీ, శివాజీ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సందర్శించారు ​ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. అనంతరం ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు

Comments

G
Loading comments...