Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో ప్రజావాణి.. ప్రజల నుంచి వినతులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 12:39 PM వికారాబాద్General
వికారాబాద్‌లో ప్రజావాణి.. ప్రజల నుంచి వినతులు - Udayam
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో వినయ్‌కుమార్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, కమిషనర్ విక్రమ్ సింహారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గతంలో కంటే ప్రజావాణికి మంచి స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...