వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్లో ‘జైలు భరో’ నిరసన ర్యాలీ, ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో ఉధృతంగా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ CITU, AIKMS, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు.
కార్మికులకు కనీస వేతనాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేసి, పంటలకు MSP అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

