వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వైభవలక్ష్మి ఆలయంలో గీతా వాహిని ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా నిర్వహించిన భగవద్గీత పారాయణ మహోత్సవం ఆదివారం ముగిసింది.
జిల్లాలోని పలు దేవాలయాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. గత తొమ్మిదేళ్లుగా గీతా వాహిని సంస్థ భగవద్గీత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Comments
Loading comments...

