వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 30న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వికారాబాద్ జిల్లాకు రానున్నట్లు బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పర్యటనలో భాగంగా వికారాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలించనున్నట్లు వెల్లడించారు. మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

