వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో భద్రత, నేరాల నియంత్రణ కోసం "వికారాబాద్ రక్షణ నేత్రం" ద్వారా నిఘా పటిష్టం చేస్తున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు.
జిల్లాలో కొత్తగా 1,796 సీసీటీవీలు, 20 ANPR, PTZ కెమెరాలు ఏర్పాటు చేసి జియో-ట్యాగింగ్ పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ సీసీటీవీలు అమర్చుకుని "నేను సైతం"లో భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు.
Comments
Loading comments...

