Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఉత్సవాలపై కలెక్టర్‌ , ఎస్పీ సమీక్ష

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 8:47 PM విజయనగరంGeneral
విజయనగరం ఉత్సవాలపై కలెక్టర్‌ , ఎస్పీ సమీక్ష - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి శుక్రవారం కలక్టరేట్లో జిల్లా ఎస్పీ దామోదర్ తో కలసి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలపై సమీక్షించారు. ఈ మేరకు సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఎస్పీ దామోదర్‌తో కలిసి అక్టోబర్‌ 25, 26 న విజయనగరం ఉత్సవాలు, 27న సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Comments

G
Loading comments...