వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ రాష్ట్ర విద్యా , ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం విజయనగరం చేరుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, టీడీపి జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ మేరకు లోకేష్కు స్వాగతం పలికేందుకు అక్కడకు భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
Comments
Loading comments...

