వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమైంది. ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సిన విమానం ఇంకా బయల్దేరకపోవడంతో విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
విమానం ఆలస్యంపై సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల్లో మంత్రి మండిపల్లి సహా పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

