వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన శ్రేణులు సమాయత్తం కావాలని, మిత్రపక్షాలను కలుపుకొని ముందుకు సాగాలని మంత్రి కందుల దుర్గేశ్ పిలుపునిచ్చారు.
పార్టీ బలాన్ని పెంచుకుంటూ విజయవాడ కార్పొరేషన్లో కూటమి విజయకేతనం ఎగురవేయాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

