Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్‌లో నేటి నుంచి గ్రామ సభలు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 11:02 AM రంగారెడ్డి General
షాబాద్‌లో నేటి నుంచి గ్రామ సభలు - Udayam
షాబాద్‌లోని 41 గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ) గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అపర్ణ తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి 5 వరకు షెడ్యూల్‌ ప్రకారం సభలు జరుగుతాయని ఆమె చెప్పారు. వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు ప్రజలు గ్రామ సభల్లో పాల్గొనాలని ఎంపీడీవో కోరారు.

Comments

G
Loading comments...