Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి జీతం రూ.3 లక్షలు విరాళమిచ్చిన విజయ్‌

Follow Udayam on Google
తొలి జీతం రూ.3 లక్షలు విరాళమిచ్చిన విజయ్‌ - Udayam
తెదేపా రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్‌ దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. రాజ్యసభ ఎంపీగా తన తొలి జీతమైన రూ.3 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు పార్లమెంట్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి చెక్కును అందజేశారు. విజయ్‌ సేవాభావాన్ని రాజ్‌నాథ్‌ అభినందించారు.

Comments

G
Loading comments...