వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని గువ్వలోనిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం సీతారామచంద్రస్వామి, గణపతి స్వామి, ఆంజనేయ స్వామి, విగ్రహాలను ఘనంగా ప్రతిష్టించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

