వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం గ్రోమోర్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న వీధి దీపాలు అహరహం వెలుగుతూనే ఉండటంతో భారీగా విద్యుత్ వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫలితంగా పంచాయతీపై వేల రూపాయల విద్యుత్ బిల్లుల భారం పడటంతో పాటు, నిరంతరం వెలగడం వల్ల లైట్ల మన్నిక కూడా తగ్గిపోతోందని ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

