Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్ తో వివాహిత మృతి

Follow Udayam on Google
K Anuradha Aug 21, 2026 12:08 PM శ్రీకాకుళంGeneral
విద్యుత్ షాక్ తో వివాహిత మృతి - Udayam
పెద్ద మురహరిపురానికి చెందిన వివాహిత గోరకల చామంతి (35) విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందింది. ఉదయం వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికిన అనంతరం తడి చేతులతో ప్లగ్ తీయడంతో షాక్‌కు గురైనట్లు సమాచారం. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలికి భర్త కృష్ణారావుతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

Comments

G
Loading comments...