వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మండలం రామలింగాపురం గ్రామంలో ఇద్దరూ గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కరెంట్ ట్రాన్స్ఫారం దొంగిలించేందుకు వచ్చి కరెంటు షాక్కు గురై చనిపోవడం జరిగింది అని స్థానికులు సమాచారం ఇచ్చారు.
పోలీస్ లకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మృతులు ఎవరు, ఏంటి, అనే పూర్తి వివరాలు పోలీస్ విచారణ లో తెలియాల్సివుంది.
Comments
Loading comments...

