వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట, వనపర్తి జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు.
ప్రతి రెండు గ్రామాలకు ఒక విద్యుత్ సబ్ స్టేషన్ ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

