వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయానికి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో రైతులు నిరసన చేపట్టారు.
గతంలో 18 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఉండేదని, ప్రస్తుతం కనీసం 8 గంటలు కూడా నిరంతరాయంగా సరఫరా కావడం లేదని అన్నారు. విద్యుత్ అంతరాయాలతో మోటార్లు పనిచేయక పంటలకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

