Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలపై రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:14 AM మెదక్General
విద్యుత్ కోతలపై రైతుల ధర్నా - Udayam
చిన్నశంకరంపేట మండలం జంగరాయి సబ్‌స్టేషన్‌ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చినా తరచూ విద్యుత్‌ నిలిచిపోతోందన్నారు. పంటలకు నష్టం వాటిల్లుతోందని పేర్కొంటూ సరిపడా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...