వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస విద్యుత్ సరఫరా కేంద్ర కార్యాలయం మేడపై ఔట్సోర్సింగ్ ఉద్యోగి సంతోష్ సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు . తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇటీవల జిల్లా కేంద్రం నుంచి బదిలీపై పలాసకు వచ్చిన సంతోష్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

