వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్లో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని, యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

