వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎల్లారెడ్డి సీఐ డి.రాజారెడ్డి సూచించారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.ఈ. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఐ మాట్లాడుతూ
గ్రామీణ విద్యార్థులు కళాశాలలో లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రాణించాలని సూచించారు.
Comments
Loading comments...

