Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తాం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 25, 2026 2:33 PM ఆదిలాబాద్General
విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తాం - Udayam
బేల మండలం గణేష్‌పూర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యువజన కాంగ్రెస్‌ నేత సామ రూపేష్‌రెడ్డి మంగళవారం ఆట పరికరాలు అందజేశారు. చదువుతోపాటు క్రీడలూ అవసరమని, విద్యార్థుల మానసిక ఉల్లాసానికి అవి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ టేకం నాగరావు, మాజీ సర్పంచ్‌ బాపురావు, ఉపాధ్యాయుడు రాజు, మేకల జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...