వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ మండలం అచ్చంపేట మోడల్ స్కూల్లో విద్యార్థులకు షూలు, యూనిఫామ్లను ప్రిన్సిపల్ కార్తీక సంధ్య పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల తరఫున ఈ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సాయిబాబా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

