వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ కాపు వీదిలో ఉన్న అందరి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక హై స్కూల్లో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగు ఉన్నత చదువులు పై అవగాహన సదస్సు కార్యక్రమానికి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు కోరుతున్నారు
ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయులు రమేష్ నాయుడు ముఖ్యఅతిథిగా పాలకొండ డిఎస్పి రాంబాబు విశిష్ట అతిథిగా కమిషనర్ నూకరాజు ఆత్మీయ అతిథిగా చిన్ననాయుడు ఎక్సైజ్ సీఐ బొబ్బిలి పాల్గొంటున్నారు
Comments
Loading comments...

