Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు షూల పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 1:02 PM నిజామాబాద్General
విద్యార్థులకు షూల పంపిణీ డిచ్‌పల్లి: మండలంలోని సుద్దులం గ్రామంలో సర్పంచ్ హేమలత ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు షూల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యం, పాఠశాలపై ఆసక్తిని పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...