వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లపల్లి మండలం లొద్దిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మొదటి జత స్కూల్ యూనిఫాంలను అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, వీవో ప్రతినిధి రవి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
యూనిఫాంలు అందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యం, విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని వారు కోరారు.
Comments
Loading comments...

