Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి

Follow Udayam on Google
Mohammad Sep 03, 2026 1:31 PM అనంతపురంGeneral
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి - Udayam
గుంతకల్లు పట్టణంలోని స్థానిక డాక్టర్ రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హై స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని పిడిఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు తనిఖీ చేశారు.నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. వంట చేసే పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వంట చేసే సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...