Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'విద్యార్థులే పర్యావరణ పరిరక్షణకు రాయబారులు కావాలి'.

Follow Udayam Digital on Google
Gaurav Bidkar Jul 29, 2026 8:33 PM మేడ్చల్ మల్కాజిగిరి తెలంగాణ
'విద్యార్థులే పర్యావరణ పరిరక్షణకు రాయబారులు కావాలి'. - Udayam Digital
మల్కాజ్‌గిరి: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. సెయింట్ మేరీస్ హై స్కూల్లో నిర్వహించిన ఎన్విరాన్‌మెంట్ డే- 2026 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యార్థులే పర్యావరణ పరిరక్షణకు నిజమైన రాయబారులని కొనియాడారు.

Comments

G
Loading comments...